Home » Lancet study
కరోనా వైరస్ సోకి హాస్పత్రిలో చికిత్స పొందిన వారిలో అవయవాలు దెబ్బతింటున్న సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. డిశ్చార్జ్ అయి ఐదు నెలలు గడిచినా వారికి నిర్వహించిన ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా చాలా తేడాను గమనించారు.
భారతీయులు అవసరానికి మించి యాంటీబయాటిక్స్ వాడుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ముఖ్యంగా అజిత్రోమైసిన్ ఎక్కువగా తీసుకుంటున్నారట. ‘లాన్సెట్’ సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
రాత్రి వేళల్లో పెరుగుతున్న వేడి వల్ల.. మనిషి క్రమత్వం దెబ్బతిని ఆయువు తగ్గుతోందని నార్త్ కరోలినా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. రాత్రి సమయాల్లో పెరుగుతున్న వేడి.. నిద్రను దెబ్బతిసి.. గుండె సంబంధమైన, మానసిక సమస్యలతో పాటు అనేక దీర్ఘకాల
వీరంతా లైంగిక సమస్యలతో వస్తున్న వారిలోనే వీటి లక్షణాలు ఉన్నట్టు చెప్తున్నారు. లైంగిక సంపర్క సంబంధ వ్యాధులు వ్యాపించే మంకీపాక్స్ కేసులకు కూడా అదనంగా భవిష్యత్తులో సెక్సువల్ హెల్త్ క్లినిక్లు చికిత్స చేయాల్సి ఉంటుందని పరిశోధకులు భావిస్త�
డ్ నియంత్రణ కొరకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా 77.8 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు 'ద లాన్సెట్' పత్రిక తన కథనంలో తెలిపింది.
సాధారణ ప్రజలకు సైతం బూస్టింగ్ డోస్ అవసర్లేదని సైంటిస్టులు అంటున్నారు. రీసెంట్ గా లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన కథనం ప్రకారం.. కొవిడ్-19 పూర్తి డోసు మెరుగైన...
గత 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా రక్తపోటుతో బాధపడుతున్నవారి సంఖ్య రెట్టింపయ్యింది.
ఫైజర్, ఆస్ట్రాజెనెకా కంపెనీలు అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న6 వారాల తర్వాత యాంటీబాడీల క్షీణత ప్రారంభమవుతోందని, 10 వారాల్లోనే ఇవి 50 శాతానికిపైగా తగ్గిపోతాయని తాజా అధ్యయనం తెలిపింది.
చిన్నారులు మరియు 18 ఏళ్ల లోపు వారి కోసం చైనాకి చెందిన సినోవాక్ లైఫ్ సైన్సెస్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్(CoronaVac)సేఫ్ గా తేలింది.
భారత్ బయోటెక్ వ్యాక్సిన్ సేఫ్