Home » laptop
Amma Vodi Scheme : ఏపీలో చదువుతున్న విద్యార్థులపై మరో వరం కురిపించారు సీఎం జగన్. అమ్మ ఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ.15,000 సాయం అందించే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 2021, జనవరి 11వ తేదీ సోమవారం
లాక్ డౌన్ టైంలో అవసరం కోసం తీసుకున్న ల్యాప్ టాప్ వ్యవహారం ఒక వ్యక్తికి ప్రాణం మీదకు తెచ్చింది. కాల్పులు, కత్తిపోట్లకు గురైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీలోని తిమాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే నరేష్ అనే వ్యక్తి తన �
కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కసాయిగా మారాడు. ఏ తండ్రి చేయకూడని పని చేశాడు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తించాడు. కూతురి నగ్న చిత్రాలను ల్యాప్టాప్లో భద్రపర్చుకున్నాడు. ఎవరికీ తెలియకుండా వాటిని చూస్తూ రాక్షసానంద�
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.