Last 24 Hrs Corona Cases In AP District Wise

    Andhra Pradesh : 24 గంటల్లో 2, 527 కేసులు, 19 మంది మృతి

    July 21, 2021 / 05:38 PM IST

    AP Fresh Coronavirus : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు మెల్లిమెల్లిగా తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 2 వేల 527 మందికి కరోనా సోకింది. 19 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 23 వేల 939 కరోనా యాక్టివ్ కేసులున్నాయ�

10TV Telugu News