Last Meeting

    నిర్భయ కేసు : కుటుంబసభ్యులను కలుస్తారా..? జైలు అధికారుల లేఖ

    February 22, 2020 / 08:07 AM IST

    నిర్భయ దోషులను వారి కుటుంబాలు కలుసుకునేందుకు చివరి అవకాశాలను కల్పిస్తూ తీహార్ జైలు అధికారులు లేఖ రాశారు. జైలు నిబంధనల ప్రకారం ఉరి తీయడానికి 14 రోజుల ముందు దోషులను కలుసుకునేందుకు వారి కుటుంబ సభ్యులకు అనమతిస్తారు. నిర్భయ దోషులకు మార్చి 3న ఉదయ�

10TV Telugu News