Home » Last Year
ఒక వ్యక్తి తల్లికి ఆరోగ్యం బాగా లేదని సమాచారం అందుకున్న కమల్ సింగ్ అనే వ్యక్తి.. 2021 జూలై 7న సదరు వ్యక్తికి 201 రూపాయలు ఫోన్ పే ద్వారా విరాళం పంపాడు. ‘నా తరపు నుంచి చిన్న సాయం.. మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ డబ్బులు పంపిన అనంతరం మెసేజ్ చే�
వెంటాడి వేధించి కావ్యను కాల్చి చంపి అదే తుపాకితో తాను కూడా కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతని ఉన్మాదానికి కావ్య బలి అయిపోయింది.
యుద్ధం. ప్రాణ, ఆస్తి నష్టాలే కాదు. యుద్ధ జరిగే దేశాల్లో బాలల బంగారు భవిష్యత్తులను నిర్ధాక్ష్యిణ్యంగా కాలరాసేస్తుంది. చిన్నారుల జీవితాలను ఛిద్రంచేసేస్తుంది. అలా యుద్ధం సంక్షోభం కారణంగా వేలాదిమంది చిన్నారుల జీవితాలు ఛిద్రమైపోయాయని ఐక్యరాజ
బీఫ్ రోస్ట్, ఆనియన్ గ్రేవ్ కోసం 128 కిలో మీటర్లు హెలికాప్టర్ లో ప్రయాణించాడు...
Ice Cream Samples : చైనాలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. ఐస్క్రీమ్ ఫ్యాక్టరీలో కరోనా వైరస్ను గుర్తించారు చైనా వైద్యాధికారులు. అది ఎక్కడెక్కడికి వ్యాప్తి చెందిందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ కంపెనీలో తయారు చేసిన.. దాదాపు 4 వేల 8 వందల ఐస్ క్రీమ్ బ�
more-one-lakh-infants-died-from-air-pollution-in-india : గాలి కాలుష్యం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా చిన్న పిల్లలపై ఎఫెక్ట్ పడుతోంది. వాయు కాలుష్యం కారణంగా..వివిధ అనారోగ్య సమస్యలతో 2019 సంవత్సరంలో 1.16 లక్షలకు పైగా నెలలోపు వయస్సున్న శిశువులు (State of Global Air 2020) చనిపోయారు. Sub-Saharan Afr
Modi assets: గతేడాదితో పోల్చుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంపాదన కొంత పెరిగింది. ఈ ఏడాది జూన్ నాటికి మోడీ సంపాదన రూ.2.85 కోట్లుగా తేలింది. గతేడాదితో పోలిస్తే రూ.36 లక్షలు(బ్యాంకు డిపాజిట్లు రూ. 3.3లక్షలు, పెట్టుబడుల రిటర్న్స్ రూ.33 లక్షలు) మోడీ సంపాదన పెర�
Coronavirus in various parts of world last year ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ చైనాలోని వైహాన్ సిటిలోనే పుట్టిందనే వాదనలను చైనా కొట్టిపడేసింది. 2019లోనే ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా వెలుగులోకి వచ్చిందని…మొదటిగా చైనానే దానిని రిపోర్ట్ చేసినట్లు డ్రాగన్ కంట్�
భారతదేశంలో ఆత్మహత్యలు రికార్డు క్రియేట్ చేశాయి. గత 11 ఏళ్లలో అత్యధిక ఆత్మహత్యలు 2019లో జరిగాయని జాతీయ నేర గణాంకాల మండలి (NCRB) నివేదికలు వెల్లడించాయి. పేదలు, తక్కువ చదువుకున్న వారే అధికంగా ఉన్నారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాల వారు 10 శాతంగా ఉన్నారు. �
హైదరాబాద్లో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నేరాలు తగ్గాయని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. చైన్స్నాచింగ్లు, కిడ్నాప్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు.