Home » latest news
ఢిల్లీ లోక్సభ స్థానాలపై కూడా పవార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశ రాజధానిలోని ఏడు సీట్లలో మూడింటిని కాంగ్రెస్కు ఇచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధంగా ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల తనతో చెప్పారని పవార్ చెప్పారు
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు
దాదాపు 10 గంటల విచారణ అనంతరం ఈడీ ఈ చర్య తీసుకుంది. గతంలో ఇదే కేసులో ఎంపీకి సన్నిహితంగా ఉండే పలువురు వ్యక్తుల ఇళ్లలో సోదాలు జరిగాయి. సంజయ్ సింగ్ అరెస్ట్ వార్త తెలియగానే ఆమ్ ఆద్మీ పార్టీలో కలకలం రేగింది.
పస్మండ అనే పదాన్ని సామాజికంగా వెనుకబడిన లేదా ఏళ్ల తరబడి అనేక హక్కులను కోల్పోయిన ముస్లింల కులాల కోసం ఉపయోగిస్తారు. వీరిలో వెనుకబడిన, దళిత, గిరిజన ముస్లింలు కూడా ఉన్నారు.
సిక్కిం, లధాఖ్ ప్రాంతాలలో హిమానీనదం దిగువన నీరు కరగడం వల్ల ఏర్పడే పెద్ద సరస్సులే ఇవని ఆయన చెప్పారు. ఈ సరస్సులలో చాలా నీరు పేరుకుపోతుందని, పెద్ద ఎత్తున చేరిన నేరుగా ఒక్కసారిగా విచ్ఛిన్నం అయి పెద్ద ఎత్తున వరదలా పొంగుతుందని అంటున్నారు.
మా ఉత్పత్తుల విలక్షణమైన గుర్తింపు మాకు ఒక ఆకాంక్షాత్మక బ్రాండ్గా మారడానికి సహాయపడింది. కొనుగోలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు విలక్షణమైన, ప్రత్యేకమైన ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకునే నూతన యుగపు కొనుగోలుదారులను మేము చూస్తున్నాము
చంద్రశేఖర్ సింగ్ ఒక సంవత్సరం 210 రోజులు, కేదార్ పాండే ఒక సంవత్సరం 105 రోజులు, భగవత్ ఝా ఆజాద్ ఒక సంవత్సరం 24 రోజులు, మహామాయ ప్రసాద్ సింగ్ 329 రోజులు బీహార్లో సత్యేంద్ర నారాయణ్ సిన్హా 270 రోజులు, హరిహర్ సింగ్ 117 రోజులు, దీప్నారాయణ్ సింగ్ 17 రోజులు ముఖ్యమంత్ర
అణు కర్మాగారాల్లో చాలా ముఖ్యమైన ప్రదేశాలలో కెమెరాలను అమర్చడానికి కూడా ఇరాన్ అనుమతి ఇవ్వడం లేదని నివేదిక పేర్కొంది. అందుకే ఇరాన్ ఏ స్థాయిలో యురేనియం శుద్ధి చేస్తుందో తెలియడం లేదు
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుకూడా ఖాయమని తెలుస్తోంది. సాయంత్రం వరకు ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మిర్చి రైతులకు పండగే..!