Home » Latest Up Date
ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య 42కి చేరింది. మరో 200 మంది దాకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వారిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. గాయపడిన వారికి అత్యవసర రక్తం అవసరం అవ్వగా… పారామిలిటరీ బలగాలు అందిస్తున్నాయి. ఢిల్లీల�