LAUD

    దుర్గామాత అవతారంలో స్కూల్ పిల్లలు…సోషల్ మీడియాలో ప్రశంసలు

    October 8, 2019 / 10:41 AM IST

    దుర్గామాతలా అసురులను సంహరిస్తూ ఉన్న స్కూల్ పిల్లల ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనోజ్ కుమార్ అనే వ్యక్తి షేర్ చేసిన ీ ఫొటోలో…దుర్గాదేవి మహిషాసురను చంపిన దృశ్యాన్ని చిత్రీకరిస్తూ ఒక ప్రభుత్వ పాఠశాల పిల్లల బృందం కనిప

10TV Telugu News