Home » Law Minister Kiren Rijiju
జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రా నూతన జడ్జీలుగా ప్రమాణం చేశారు. ఐదుగురు నూతన జడ్జీల చేరికతో సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య 27 నుంచి 32కు పెరిగింది.
న్యాయమూర్తుల నియామకాలకు ఉద్దేశించిన కొలీజియం విషయంలో సుప్రీం కోర్ట్ వర్సెస్ కేంద్రం వివాదం మళ్లీ తెరమీదికొచ్చింది. కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని చేర్చాలని భారత ప్రధాన న్యాయమూర్తికి కేంద్ర న్యాయ శాఖా మంత్రి రాసిన లేఖతో కొన్న�
న్యాయమూర్తుల నియామకాలకు ఉద్దేశించిన కొలీజియం విషయంలో సుప్రీం కోర్ట్ వర్సెస్ కేంద్రం వివాదం మళ్లీ తెరమీదికొచ్చింది. సుప్రీం కోర్టు.. హైకోర్టుల న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీజియం వ్యవస్థలో జవాబుదారీతనం.. పారదర్శకత కరువైందని.. పాతికేళ్ల క�
కేసులు వాదించటానికి లాయర్లు తీసుకునే ఫీజుల విషయంపై కేంద్రం న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ లాయర్లు లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారని ఇలా అయితే సామాన్యుల పరిస్థితి ఏంటి?అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.