Home » LawCet
రాష్ట్రంలో ఎమ్ సెట్ ప్రవేశ పరీక్షను జూన్ 6 నుండి 9 వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. శనివారం నాడు ఆమె ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, కాలేజ్ ఎడ్యుకేషన్ కమీషన�