Home » laying ceremony
అయోధ్యలో నిర్మించనున్న మసీదుకు జామియా మిల్లియా ఇస్లామియా ఆర్కిటెక్చర్ విభాగం డీన్ ప్రొఫెసర్ ఎస్.ఎం.అక్తర్ డిజైన్లు అందించనున్నారు. ప్రొఫెసర్ అక్తర్ డిజైన్లు అందిస్తారని జామియా పీఆర్వో తెలిపారు. మసీదు భవన సముదాయానికి డిజైన్లు అం�
అయోధ్యలో రామ మందిర భూమి పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2020, Aug 05వ తేదీ బుధవారం నాడు జరిగే ఈ భూమి పూజకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా..మరికొంత మంది మాత్రమే..హాజరు కానున్నారు. భూమ పూజ జరిగే వేదికపై ప్రధాని మోడీ, మరో నలుగురికి మాత్రమే చోటు �