leads

    By Poll: మెయిన్‭పురి లోక్‭సభ నుంచి డింపుల్ యాదవ్ ఘన విజయం!

    December 8, 2022 / 04:07 PM IST

    ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‭పురి లోక్‭సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఏర్పడింది. ముందుగా పార్టీ నుంచి ఎవరినైనా పోటీ చేయిద్దామని అనుకున్నప్పటికీ, చర్చల అనంతరం డింపుల్ యాదవ్ వైపుకు మొగ్గు చూపారు. ముందస్తు అంచానాలకు అనుగుణంగానే ఫలితాల్లో �

    డీడీసీ ఎన్నికల ఫలితాలు : జమ్మూలో బీజేపీ హవా.. కశ్మీర్ లో ఖాతా తెరిచిన కమలం

    December 22, 2020 / 04:18 PM IST

    BJP Leads in Jammu నవంబర్-28 నుంచి డిసెంబరు-19 వరకు 8 దశల్లోజమ్ముకశ్మీర్​ లో జరిగిన జిల్లాభివృద్ధి మండలి (DDC) ఎన్నికలు ఈ నెల 19తో ముగిసిన విషయం తెలిసిందే. మొత్తం 20 జిల్లాల్లో 280 డీడీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2,178 మంది అభ్యర్తులు డీడీసీ ఎన్నికల్లో పోటీ చేశారు. �

    నిజాలు దేవుడికెరుక! సుషాంత్ అకౌంట్లో రూ.50కోట్లు మాయం

    August 4, 2020 / 05:33 PM IST

    బీహార్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గుప్తేశ్వర్ పాండే ముంబై పోలీసులపై అనుమానం వ్యక్తం చేశారు. సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణలో ఆర్థికపరంగా ముంబై పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ విమర్శించారు. నాలుగు సంవత్సరాలుగా అతని అకౌంట�

10TV Telugu News