Home » Lectures
కరోనాలాక్ డౌన్ సమయంలో లెక్చర్లు ఇచ్చిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వాటి మీద ప్రస్తుతం లక్షల రూపాయల ఆదాయం వస్తోందిట.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా మార్చి 14న విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యాయి. విద్యా సంస్థలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలీదు. ఇప్పటికే విద్యా సంవత్సరం బాగా ఆలస్యమైపోయింది. ఇప్�
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన తర్వాత విద్యార్థుల ఆత్మహత్యల అంశం తీవ్ర దుమారం రేపింది. బోర్డు తప్పిదాల కారణంగానే చాలా మంది విద్యార్థులు ఫెయిలయ్యారంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలకు దిగారు. అటు విద్యార్థి సంఘాలు, రాజకీయ ప�