-
Home » Legal Battle
Legal Battle
Alice D’Souza : ఆస్తి వివాదంలో 80 ఏళ్లుగా న్యాయ పోరాటం.. విజయం సాధించిన 93ఏళ్ల వృద్ధురాలు
ఆస్తిని సదరు మహిళకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ఆదేశించింది.
పంచాయతీ ఎన్నికలపై సందిగ్ధత : నేటి నుంచి నామినేషన్లు, సుప్రీం తీర్పుపై ఉత్కంఠ
AP panchayat election Nomination : ఏపీలో పంచాయతీ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికలకు వెళ్తామని ఎస్ఈసీ తేల్చిచెబుతుంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం ఖరాఖండిగా చెబుతోంది. అసలు సర్కార్ – ఎస్ఈసీ నిమ్మగడ్డ మధ్య ఎక్కడ చె�
లోకల్ పంచాయతీ : ఏపీ సర్కార్ Vs ఎస్ఈసీ
Local Panchayat : ఏపీలో స్థానిక సమరం.. సంగ్రామాన్ని తలపిస్తోంది. పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ దూకుడు.. ఎలక్షన్స్ ఇప్పుడే వద్దంటూ సర్కార్ వ్యతిరేకత రాజకీయ వేడి రాజేస్తోంది. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఎస్ఈసీ ఖరాఖండిగా వ్యవహరిస్తుంటే.. అడ్డుకోవడాని
80ఏళ్ల పోరాటం : శ్రీవారికి వెయ్యి కోట్ల విలువైన భూమి వచ్చింది
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చేసిన 80 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించింది. టీటీడీకి చెందిన 188 ఎకరాల ఆలయ భూమి తిరిగి దక్కించుకుంది. ఈ భూములు విలువ వెయ్యి
చిదంబరంకి బెయిల్ : అయినా జైల్లోనే
ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ED) విచారిస్తున్న INX మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఇవాళ(ఆగస్టు-23,2019) సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని అరెస్టు చేయకుండా ఉండేందుకు ఆ ఆదేశాలు ఇచ్చి�