Liaqatpu

    రైల్లో మంటలు : 65కి పెరిగిన మృతుల సంఖ్య

    October 31, 2019 / 05:42 AM IST

    పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. తేజ్ గామ్ ఎక్స్ ప్రెస్ లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 62మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.

10TV Telugu News