libya news

    Libya Boat Accident : ఘోర పడవ ప్రమాదం.. 57 మంది మృతి!

    July 27, 2021 / 10:10 AM IST

    లిబియాలో పడవ ప్రమాదం జరిగింది. 75 మంది వలసదారులతో లిబియా నుంచి ఐరోపా ఖండంవైపు బయలుదేరిన పడవ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 57 మంది మృతి చెందారు. 18 మంది ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు.

10TV Telugu News