Home » Lightning strike kills
ఒడిశా రాష్ట్రంలో పిడుగుల పాటుకు 10మంది మరణించారు. ఒడిశా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, పిడుగుపాటుకు 10మంది మరణించారని అధికారులు చెప్పారు. జంట నగరాలైన భువనేశ్వర్, కటక్ సహా ఒడిశా తీర ప్రాంతంలో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిస
వధువు, వరుడిని ఆశీర్వదించి...విడిదికి వెళుతున్న పెళ్లి బృందంపై పిడుగుపడింది. దీంతో 16 మంది చనిపోయారు. వరుడికి తీవ్రగాయాలు కాగా..వధువు అక్కడ లేకపోవడంతో తప్పించుకుంది.