Home » Liquid Oxygen Plant
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ముఖ్యమంత్రి రేపు సోమవారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభి
కరోనాతో ఊపిరాడక ఇబ్బందిపడుతున్న బాధితులకు ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చేసింది. శ్వాస అందక ఇబ్బందిపడుతున్న బాధితులకు నిరంతరాయంగా ప్రాణవాయువు ఇచ్చేందుకు గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్లు పూర్తయ్యాయి.