-
Home » Literacy
Literacy
ఎన్నికల వేల నితీష్ తాయిలాలు : ఇంటర్ పాసైతే రూ.25 వేలు.. డిగ్రీ పాసైతే రూ.50 వేలు.
September 25, 2020 / 09:33 PM IST
మహిళల్లో అక్షరాస్యతను ప్రోత్సహించడంలో భాగంగా ఫస్ట్ డివిజన్ లో ఇంటర్మీడియట్ పాసైన బాలికలకు రూ.25 వేలు, డిగ్రీ పాసైన బాలికలకు రూ.50 వేలు ఇస్తామని బిహార్ ప్రభుత్వం ప్రకటించింది. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత ప్రోత్సాహానికి ఒక కొత్త శాఖను ఏర్ప�
వీడియో గేమ్స్ ఆడడం మంచిదేనట: పిల్లల అక్షరాస్యత, కమ్యూనికేషన్, మానసిక ప్రశాంతతను పెంచుతాయి- సర్వే
September 6, 2020 / 07:50 AM IST
కరోనా సమయంలో ఎక్కువగా పిల్లలు వీడియో గేమ్లకు బానిసలుగా మారిపోయారు. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరు ఆన్లైన్లో గేమింగ్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. గేమ్స్ ఆడటం అనేది ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా సాధారణం అయ్యింది. ఇ�
రాజుగారి అమ్మాయి వాడల్లోకి.. ఆడపిల్లల్ని బడికి పంపించండంటూ ప్రచారం
February 12, 2020 / 02:29 AM IST
విజయనగరం, పూసపాటి రాజవంశం అమ్మాయి సంచయిత. గ్రామ గ్రామం తిరుగుతోంది. ‘‘ఆడపిల్లల్ని బడికి పంపించండి’’ అని తల్లుల్ని కోరుతోంది.