live on DD

    Ayodhya లో రామ జన్మ భూమి పూజ..ఆ ఛానెల్ లో లైవ్

    July 26, 2020 / 12:28 PM IST

    అయోధ్య రామ జన్మభూమికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆగస్టు 05వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగనుంది. మోడీతో పాటుగా…అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపారు. రామ జన్మ భూ�

10TV Telugu News