Home » Live Streamed
నేపాల్లోని పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రన్ వేపై విమానం కుప్పకూలి 68 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. నేపాల్ విమాన ప్రమాద ఘటనను భారతీయ ప్రయాణికుడు ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు.
సుప్రీంకోర్టు విచారణను సోమవారం లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ చివరి పని రోజు సందర్భంగా ఈ ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.