LOCAL TRANSMITION

    ఢిల్లీలో 40లోకల్ ట్రాన్స్ మిషన్ కేసులున్నాయన్న కేజ్రీవాల్

    April 4, 2020 / 01:24 PM IST

    దేశంలోనే అత్యధిక కరోనా వైరస్(COVID-19) ఢిల్లీలో నమోదయ్యాయి. దేశారాజధానిలో ఇప్పటివరకు 445 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయి. అయితే ఈ 445మందిలో 40కేసులు లోకల్ ట్రాన్స్ మిషన్(స్థానిక ప్రసారం)కేసులని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మిగిలిన కేసులు అన్నీ వ�

10TV Telugu News