lock down 3.0

    అనంతలో KIA : గంటకు 30..రోజుకు 200 కార్ల తయారు

    May 13, 2020 / 01:46 AM IST

    KIA కార్ల పరిశ్రమలో ఉత్పత్తి స్టార్ట్ అయ్యింది. ఏపీలోని అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలో కియా పరిశ్రమ ఉన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం మూడుసార్లు లాక్ డౌన్ ను కొనసాగించింది. ప్రస్తుతం 202

    లాక్ డౌన్ 3.0 : కరోనాకు చెక్ పెట్టాలంటే ప్రజల సహకారం తప్పనిసరి : కిషన్ రెడ్డి

    May 1, 2020 / 02:06 PM IST

    కరోనా వైరస్ కు చెక్ పెట్టాలంటే..కట్టడి చేయాలంటే..ప్రజల సహకారం తప్పనిసరి..సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..మాస్క్ లు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కంటైన్ మెంట్ జోన్లు తప్పించి..మిగతా ప్రాంతాల్లో మినహాయ�

10TV Telugu News