Home » lock down 4
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోలీసులు మరింత స్వేఛ్ఛనిచ్చారు. లాక్ డౌన్ 4 వదశ మినహాయింపుల్లో భాగంగా రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. అలాగే తమ వాహ�
లాక్ డౌన్ 4.0 అమలు, ఆర్ధిక ప్యాకేజి పై చర్చించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం మే,20, ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నివాసంలో జరిగే ఈ సమావేశంలో దేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్ పరిస్థితులను, కరోనా వ్యాప్తిలో పెరుగుతున్న
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 4 ను మే 31 వరకు పొడిగిస్తూ ప్రజల సౌకర్యార్ధం అనేక వెసులుబాట్లు కల్పించింది. వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్న పరిస్ధితులను బట్టి అమలు చేస్తాయని చెప్పింది. అందులో భాగంగా ఉత్తర ప్రదేశ్ లో చిరు వ్యాపార�
తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంటకు అద్భుతమైన భవిష్యత్ ఉందని…. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే రైతులు వేయాలని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. 70 లక్షల ఎకరాల్లో పత్తిపంటను పండించాలని ఆయన అన్నారు. సోమవారం ప్రగతి భవన్ లో సమావేశమైన తెలంగాణ కేబి�
తెలంగాణ రాష్ట్రంలో మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కంటైన్ మెంట్ జోన్లు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే లాక్ డౌన్ 4.0 సడలింపులు ఇస్తు�