Home » lock down 4.0
కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్-4 మే 31 ఆదివారంతో ముగియనుంది. ఈనేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. దేశంలో కరోనా పరిస్ధితి, లాక్ డౌన్ కొనసాగింపు, దేశ ఆర్ధిక పరిస్ధితి, కరోనా నియంత్�
లాక్డౌన్ నుంచి తెలంగాణలో ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది. ప్రధానంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సడలింపులు ఇచ్చింది. హైదరాబాద్లో 2020, మే 28వ తేదీ గురువారం నుంచి అన్ని రకాల షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే మాల్స�
తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి భారతదేశంలో విజృంభిస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కేసులు తగ్గుముఖం పడుతాయని అనుకుంటే..అలాంటి జరగడం లేదు. రోజూ వైరస్ బారి�
ప్రకాష్ రాజ్ బిచ్చమెత్తడం ఏంటీ ? ఇదంతా ఎవరి కోసం చేస్తారు ? అని అనుకుంటున్నారు. సినిమా, ఇతర రంగాల్లో నటించే వారిలో మానవత్వం కూడా దాగి ఉంటుంది. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ముందుకొస్తుంటారు. ఏదైనా ఆపద సంభవించినప్పుడు..ప్రభుత్వాలకు తోచిన