Home » Lok Sabha constituency of Varanasi
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో ఈ రోజు (జూలై 15) ల్యాండ్ కానున్నారు. తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 744 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తైన అభివృద్ధిపనులను మోదీ ప్రారంభించనున్నారు.