Home » Lok Sabha Election results 2024
గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించిన అమరావతి ప్రజలు.. ఈసారి బీజేపీ తరపున పోటీ చేస్తే ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదని మాజీ ఎంపీ నవనీత్ రవి రాణా వాపోయారు.
మోదీ గ్యారంటీకిఉన్న వారంటీ అయిపోయింది. మోదీ.. కాలం చెల్లిపోయింది. మోదీ చరిష్మాతో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు.
దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకోసం ముహూర్తం ఫిక్స్ అయింది.
దేశంలోని 543 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఎన్డీయే కూటమి 293 నియోజకవర్గాల్లో విజయం సాధించగా.. ఇండియా కూటమి అభ్యర్ధులు
దేశంలోకెల్లా అత్యధికంగా 80 ఎంపీ స్థానాలున్న యూపీలో బీఎస్పీకి కీలక ఓటు బ్యాంకు అయిన దళితుల ఓట్లు 20శాతం ఉన్నాయి.