Home » Lok Sabha elections 2024
నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాల్గో విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ..
దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఏపీలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు
కమలం పార్టీ కొత్త వ్యూహాన్ని రచిస్తే.. కారు పార్టీ స్పీడ్ పెంచింది. మళ్లీ అసెంబ్లీ రిజల్ట్ రిపీట్ చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.
లోక్ సభ ఎన్నికలు సమీపించడంతో పార్టీలు జోరు పెంచాయి.
ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ (UCC), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) అమలును నిలిపివేస్తామని తృణమూల్ కాంగ్రెస్ హామీయిచ్చింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్.
లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ కొత్త వ్యూహం రచించింది.
ఈ నెల 19 నుండి మే 11 వరకు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేయనున్నారు. 50 సభలు 15 రోడ్ షో లకు ప్లాన్ చేశాయి కాంగ్రెస్ శ్రేణులు.
Lok Sabha Elections 2024 : నామినేషన్లకు ఈ నెల 25 వరకు తుదిగడువు