Home » Lok Sabha elections 2024
బిడ్డా జాగ్రత్త.. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్సే
నీ అహంకారం వల్ల, నీ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం దివాళా తీసిందని మాజీ సీఎం కేసీఆర్ పై మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. వాళ్ళను తిట్టడం కూడా టైం వేస్ట్.
ఇరుపార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇంతవరకు ఒక్కసారి విజయం సాధించని టీడీపీ... ఈ సారి కూటమిగా మూడుపార్టీల మద్దుతుతో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకోగా, అరకులో వైసీపీ బ్రాండ్ చెక్కుచెదరలేదని... ఫ్యాన్ స్పీడ్ను ఎవరూ ఆపలేరని ధీమాగా
మైక్ దొరికిందంటే ఎన్టీఆర్, బాలకృష్ణ డైలాగులు చెబుతున్నారు. ఎప్పుడేం మాట్లాడుతారో సీఎం రేవంత్ కే తెలియదు.
KCR: మరి సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నారని ప్రశ్నించారు.
రోజుకు 100 కోట్ల రూపాయలకు తగ్గకుండా నగదు, బంగారం పట్టుబడుతుండటం సంచలనంగా మారింది.
రానున్న రోజుల్లో పార్లమెంట్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలనూ బీఆర్ఎస్ గెలుచుకుంటుందని కేటీఆర్ అన్నారు.
ధన ప్రవాహానికి చెక్ పెట్టేందుకు ఈసీ ప్లాన్
మంచి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో కేసు గెలిచేలా పోరాడతాం.