Home » Lok Sabha elections 2024
ఇంతకు ఆ సీటును ఎందుకు పెండింగ్ లో పెట్టినట్లు? బలమైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారా?
భావోద్వేగాలు రెచ్చగొట్టే బండి సంజయ్ ని గెలిపించారు. ఆయన కరీంనగర్ కు ఏం చేశాడు? తెలంగాణకు ఏమిచ్చింది బీజేపీ?
మొత్తానికి విజయనగరంలో ఇద్దరు బీసీ నేతల మధ్య బిగ్ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. మరి ఈ ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు ఎలాంటి రికార్డు సృష్టిస్తారో చూడాలి.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించారు కేసీఆర్.
ఒంటరిగానే బంపర్ మెజార్టీతో గెలిచి వరుసగా రెండుసార్లు పీఎం పీఠాన్ని సొంతం చేసుకుంది. ముచ్చటగా మూడోసారి పవర్ లోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది.
ఈ మేరకు అందరితో చర్చించిన కేసీఆర్.. వారి సలహా సూచనల మేరకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
పార్లమెంటు సీట్ల కేటాయింపులో సోషల్ ఇంజనీరింగ్ అంశం చర్చనీయాంశంగా మారుతుండడంతో.. పెండింగ్ లో ఉన్న మూడు సీట్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు రేవంత్.
నాయకత్వం లోపం.. బీజేపీ లైమ్ లైట్లోకి రావడంతో హస్తం పార్టీ బలహీనపడుతూ వస్తోంది. ఒక్కో స్టేట్లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు.. జాతీయ స్థాయిలో ఒంటరిగా నిలబడలేని పరిస్థితి వచ్చింది.
ఆలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పద్మజ టీడీపీ నుంచి వైసీపీలో చేరారు.
మతం మారినంత మాత్రాన కులం మారదని చెప్పిందని తెలిపారు. తండ్రి కులమే పిల్లలకు వస్తుందని చెప్పారు.