Home » Lok Sabha Meetings
గిరిజన రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించారంటూ కేంద్ర గిరిజనశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు.