Home » Lok Sabha tear gas incident
పార్లమెంట్ లో జరిగిన ఘటనకు సంబంధించి భద్రతా సిబ్బంది నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు.