Home » Lok Sabha
ఈ ఏడాదికి సంబంధించి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. నిర్ణీత షెడ్యూల్ కంటే ఆరు రోజుల ముందుగానే సమావేశాలు ముగియడం విశేషం. ఈ సమావేశాలు డిసెంబర్ 29 వరకు జరగాల్సి ఉంది.
చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం, మన దేశంలోనూ ఆ వైరస్ విజృంభించే ప్రమాదం ఉండడంతో పార్లమెంటులో మళ్ళీ మాస్కు నిబంధన పాటిస్తున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్�
దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో 14,461 బోధన, బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 1,277 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.
‘‘రాజకీయ విమర్శలు ఎదుర్కోవడంలో మాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ, మనం మన జవాన్లను కించపర్చకూడదు. నేను చైనా అంశం గురించి లోతుగా అర్థం చేసుకోవాలని కొందరు అంటున్నారు. ఇటువంటి సూచనలను నేను గౌరవిస్తాను. మన జవాన్ల గురించి మాత్రం వారు తప్పుగా మాట్లాడక�
దేశంలో మిల్లెట్లకు ప్రాధాన్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా వీటికి ప్రాధాన్యం ఇస్తోంది. మంగళవారం పార్లమెంట్లో ‘మిల్లెట్ ఓన్లీ లంచ్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని మోదీ హాజరవుతారు.
తూర్పు లడఖ్లోని రించెన్ లాలో ఆగస్ట్ 2020 న జరిగిన అనంతరం రెండు సైన్యాల మధ్య ఇది మొదటి భౌతిక ఘర్షణ. దీనపై గౌరవనీయమైన రక్షణ మంత్రి ఒక ప్రకటన ఇస్తే, అడగవలసిన కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి: ఈ ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి? మొదట గాల్వాన్, ఇప్పుడు యాంగ్ట్స�
ఈ ఏడాది ఆగష్టు నాటికి కేంద్రంలో మొత్తం 9,79,327 ఉద్యోగాలు ఖాళీలున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇందులో గ్రూప్ ఏ ఉద్యోగాలు 23,584కాగా, గ్రూప్ బి ఉద్యోగాలు 1,18,807, గ్రూప్ సి ఉద్యోగాలు 8,36,936 ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పార్లమెంట్కు పోటీ చేస్తానని స్పష్టంచేవారు మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ..ఏ పార్టీ నుంచి అంటే..
ఇరు రాష్ట్రాల సరిహద్దు తగాదాపై అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం మహాజన కమిషన్ అనే కమిటీ వేసింది. అయితే ఆ కమిటీ 1960లోనే ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం తోసి పుచ్చింది. కొన్ని దశాబ్దాల ప్రతిష్టంబన అనంతరం 2004లో సుప్రీంకోర్�
లోక్సభ, రాజ్యసభ వర్షాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. జూలై 18 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇవాళ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడి పదవీ విరమణ సందర్భంగా ఆయనకు సభ్యులు వీడ్కోలు పలికారు. అనంతరం కేంద్రీయ విశ్వవిద్యాలయా