Home » Lok Sabha
మోహన్ కుమార మంగళం - మహబూబ్ నగర్, రిజ్వాన్ హర్షద్ - మల్కాజ్ గిరి, బసవరాజ్ మాధవరావు పాటిల్ - మెదక్, పీవీ మోహన్ - నాగర్ కర్నూల్, అజయ్ ధరమ్ సింగ్ - నల్గొండ, సీడీ మేయప్పన్ - జహీరాబాద్, బీఎం.నాగరాజ - నిజామాబాద్ నియమించారు.
ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మహా సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని 15 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మినహా.. మిగిలిన అన్ని పార్టీలు కాంగ్రెస్ వెంట న�
గతేడాది అక్టోబర్ లో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లుగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.
Lok Sabha Membership: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై ఇప్పటికే అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో నేతపై కూడా పడనుంది.
Lok Sabha elections 2024: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో 35 స్థానాల్లో గెలిస్తే ఏం చేస్తామో చెప్పారు.
వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో విపక్ష పార్టీలు కూటమి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అవినీతిలో కూరుకుపోయినవారందరూ ఒకే వేదికపైకి వస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు.
కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం ఆయన దోషిగా తేలినందున, 23 మార్చి 2023 నుంసీ లోక్సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాకగ. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ�
లోక్ సభ(Lok Sabha)లో ఫైనాన్స్ బిల్లు-2023(Finance Bill-2023)కు ఆమోదం లభించింది. 45 సవరణలతో ఫైనాన్స్ బిల్లును ఆమోదించింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వపై లోక్ సభలో జలశక్తి శాఖ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది. పోలవరం ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం అని కేంద్రం తేల్చి చెప్పింది.
కాంగ్రెస్ పార్టీ ఈ నెల 24న ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్ పూర్ లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ప్లీనరీ సమావేశంలో కీలక నిర్ణయాలను ప్రకటించనుంది. 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలోని విపక్షాలను ఏకం చేయడంపై కూడా కాంగ్రెస్ పార్టీ వివరాలు తెలిపే అవక�