Home » Lok Sabha
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు తెలిపారు.
2018-19 నుండి బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ రూ.2వేల నోట్ల చెలామణి తగ్గిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్ సభకు తెలిపింది. బీజేపీ ఎంపీ రంజన్ బెన్ ధనంజయ్ భట్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ సమాధానమిచ్చారు.
దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశమే లేదన్నారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని, ఆర్థిక మాంద్యానికి అవకాశం లేదని పార్లమెంటులో ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రం మంత్రి జితేంద్ర సింగ్ ఈ వివరాలు వెల్లడించారు.
ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. ఉదయం లోక్సభలో నలుగురు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సంగ్రూర్ (పంజాబ్), రాంపూర్, ఆజంగఢ్ (యూపీ), అసన్సోల్ (బెంగాల్) నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో నలుగురు ఎంపీలు గెలుపొందారు.
రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలోని తన నివాసంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ... అర్థవంతమైన రీతిలో రాజ్యసభ కొనసాగాలని, అందుకు అందరు సభ్యులు సహకరించాలని
ఈ సమావేశాల్లో పాత, కొత్తవి కలిపి మొత్తం 32 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సమగ్ర చర్చల తరువాతే బిల్లులు ఆమోదించాలని విపక్షాలు కోరుతున్నాయి. 14 బిల్లులకు ఆమోదం తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం అంటోంది.
పార్లమెంటు సభ్యులు ఎటువంటి ప్రదర్శన, ధర్నా కోసం పార్లమెంట్ ఆవరణాన్ని ఉపయోగించొద్దంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులను రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ ఓ బులెటిన్ లో తెలిపారు. సభ్యులందరూ సహకరించాలని ఆయన కోరారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీకి సొంత కూటమి పార్టీలతోపాటు, మరికొన్ని పార్టీల మద్దతు కూడా అవసరం. కానీ, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీకి ఏ పార్టీ మద్దతు అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీకి తగిన మెజారిటీ ఉంది.
పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, త్రిపుర, ఝార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. పంజాబ్లోని సంగ్రూర్, ఉత్తర ప్రదేశ్లోని అజాంఘర్, రాంపూర్ లోక్సభ స్థానాలకు, మిగతా రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆదివ�