Home » Lok Sabha
గతంలో మహిళా బిల్లును ఆమోదింపజేయటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో యత్నించిందని కానీ అప్పట్లో పలువురు ఈ బిల్లును అడ్డుకున్నారని కానీ ఇప్పుడు ఆ బిల్లు మరోసారి లోక్ సభకు వచ్చింది. కానీ తాము అడ్డుకోసం పూర్తిగా మద్దతు ఇస్తాం అని స్పష్టంచేశార�
భారత్ నిర్మాణాన్ని గొప్పగా చెప్పుకోవాలన్నారు. అనేక రంగాల్లో భారత్ గణనీయ అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ప్రపంచం నలుమూలలా భారతీయుల ప్రతిభా పాటవాలకు ప్రశంసలు అందుతున్నాయని పేర్కొన్నారు.
హీట్ పెంచుతున్న కేంద్రం 'జమిలి' ప్రయత్నాలు
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు చాలామంది జాతీయ జెండాలోని రంగులతో దుస్తులు ధరిస్తారు. ఇలా ధరించడం చట్ట విరుద్ధం కాకపోయినా నిర్ధిష్టమైన నియమాలున్నాయి. అవి పాటించకపోతే జైలు శిక్ష కూడా పడుతుంది.
గురువారం లోక్సభలో మోదీ ప్రసంగిస్తుండగా.. మణిపూర్ అంశంపై మోదీ నోరు విప్పాలంటూ విపక్ష నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే మోదీ అవేవీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వెళ్లారు
ఒకవైపు విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తుండగా, మరొకవైపు ప్రధాని ప్రసంగానికి కొనసాగింపుగా అధికార పక్షంలోని నేతలు కూడా అనుకూల నినాదాలు చేశారు. అయితే స్పీకర్ మాటలను విపక్షాలు లెక్కచేయలేదు
శక్తిమంతమైన భారత నిర్మాణం కోసం ఎన్డీఏ పని చేస్తోంది. ఆర్ఎస్ఎస్ ని విమర్శిస్తే పుట్టగతులు ఉండవు. Bandi Sanjay - Parliament
దీనికి ముందు లోక్సభలో మోదీ మాట్లాడుతూ.. విపక్షాలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతోందని అన్నారు. విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని తమ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశ పెట్టారంటూ ఎద్దేవా చేశారు
2019 ఎన్నికలకు ముందు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో తమపై అవిశ్వాసం పెట్టారని, అయితే అది ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీని ఇచ్చిందని మోదీ అన్నారు.
రావణుడు ఇద్దరి మాటలను మాత్రమే వినేవాడని రాహుల్ గాంధీ అన్నారు. వారిద్దరే...