Home » Lok Sabha
విపక్ష నేతగా రాహుల్ గాంధీ తొలిసారిగా లోక్సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
మైక్రోఫోన్ యాక్సెస్ కోసం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను రాహుల్ గాంధీ అభ్యర్థిస్తున్నట్లు ఉన్న వీడియోను కాంగ్రెస్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Rahul Gandhi: ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ యువనాయకుడిగా ఉన్న రాహుల్.. ఇక లోక్సభలో విపక్ష నేతగా..
కేంద్ర మంత్రి వర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా, ముగ్గురు సహాయ మంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా పార్లమెంట్ లో ఎంపీల ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ...
సభకు సెంగోల్ తీసుకువచ్చి తాము కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించామని మోదీ చెప్పారు.
నూతన పార్లమెంటులో తొలిసారిగా ప్రసంగించిన రాష్ట్రపతి.. దేశ అభివృద్ధి, ప్రభుత్వ విజయాలు, నిర్ణయాలు, రంగాల వారిగా సాధించిన వృద్ధి, ప్రగతిని ప్రసంగంలో ప్రస్తావించారు.
ఓకే రోజు 78 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ..బీజేపీ ప్రభుత్వం సిగ్గు పడాలి అంటూ టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ మండిపడ్డారు.
దీంతో ఈ సెషన్ లో మొత్తం 141 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో సుప్రియసూలే, శిశిథరూర్, ఫరూఖ్ అబ్దుల్లా, కార్తీ చిదంబరం ఉన్నారు.
దీనికి ముందు కూడా శీతాకాల సమావేశాలు ముగిసే వరకు లోక్సభ నుంచి 13 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. కాగా టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు.
సభలో జరుగుతున్న గందరగోళాన్ని దేశ ప్రజలు స్వాగతించరని పేర్కొన్నారు. సభలో బిల్లులపై సభ్యులు వారి వారి అభిప్రాయాలను చర్చల ద్వారా సభ ముందు ఉంచాలని కోరారు.