Home » Lok Sabha
లోక్సభలో ‘భద్రతా వైఫల్యం’పై కేంద్ర సర్కారుపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. తామేం ఈ విషయాన్ని రాజకీయం చేయడం లేదని అంటోంది.
సస్పెన్షన్ వేటు పడిన వారిలో 14 మంది లోక్సభ సభ్యులు, మరొకరు రాజ్యసభ సభ్యుడు ఉన్నారు.
లోక్సభలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా...
లోక్సభలో కలకలం రేపిన ఇద్దరు ఆగంతకులను మొదట ఎంపీలే అడ్డుకున్నారు. పార్లమెంటు వెలుపల కూడా ఓ యువతి, యువకుడు పసుపు రంగు స్ప్రే కొట్టి అలజడి రేపారు.
అంతగా భద్రత ఉండే పార్లమెంట్లో ఇలాంటి ఘటన ఎలా చోటు చేసుకుంది? ఆ ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్లోకి ఎలా వచ్చారు?
పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించింది. లోక్సభ విజిటర్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లుండి సభలోకి వచ్చారు. ఓ ఆగంతకుడు స్పీకర్ వైపుకు దూసుకెళ్లారు.
లోక్సభ నుండి బహిష్కరణకు గురైన మహువా మొయిత్రా ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అసలు మహువా నేపథ్యం ఏంటి?
పీఎం కిసాన్ పెంపు విషయంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. లోక్సభలో కేంద్ర వ్యవసాయ శాకా మంత్రి వివరణ ఇచ్చారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏడున్నర గంటలపాటు చర్చ కొనసాగింది.
2014 జూన్ లో తెలంగాణ మొదటి సమావేశాల్లోనే మహిళా బిల్లుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని, బిల్లు కేంద్రానికి పంపి 10 ఏళ్ళు అయిందని తెలిపారు. 128వ రాజ్యాంగ సవరణను, డీ లిమిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.