Home » Lok Sabha
జమిలి ఎన్నికల ఉద్దేశం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్ సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. అయితే, గతంలో ఇలానే దేశవ్యాప్తంగా
దేశంలో అప్పట్లో విధించిన ఎమర్జెన్సీ కాంగ్రెస్కు ఓ మచ్చ అని, దాన్ని ఎప్పటికీ కడిగేసుకోలేరని చెప్పారు.
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రతీరోజూ వాయిదా పడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. వీటి భేటీలో ..
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ లోక్సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రియాంకా గాంధీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా పార్లమెంటు వద్ద ఆమె ఫొటోలను స్వయంగా తీశారు రాహుల్ గాంధీ.
నా నియోజకవర్గంలోకి వెళ్తే నన్ను అడ్డుకున్నారు, నాపై దాడులకు పాల్పడ్డారు, వాహనాలు ధ్వంసం చేశారు, ఇంతా చేసి నాపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేశారని మిథున్ రెడ్డి వాపోయారు.
ప్రజలు తమపై నమ్మకం ఉంచినందుకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రజలంతా తమవైపే ఉన్నారని, బుజ్జగింపు రాజకీయాలను వారు తిర్కరించారని చెప్పారు.
99 మార్కులు వచ్చాయని ఓ బాలుడు ఆనందపడుతున్నాడు. కానీ 100కు కాదు 543కు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పంచ్లు విసిరారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెబుతున్నారు.
గతంలో నన్ను సభలో మాట్లాడనీయలేదు