Home » Lok shabha Elections 2024
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది.
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికపైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తర్జనభర్జన పడుతుంది. ఈ స్థానంలో అభ్యర్థి ఎంపిక అధిష్టానంకు తలనొప్పిగా మారింది. జిల్లాలోని ముగ్గురు మంత్రులు తమ వర్గీయులకే టికెట్ ఇవ్వాలని
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచేది ఎవరనే విషయంపై పార్టీ అధిష్టానం స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.