Home » Lokesh Padayatra
కాపులు వైసీపీకి ఓట్లు వేసేస్తారనే కంగారుతో టీడీపీ సంకనెక్కావ్. చంద్రబాబును సీఎం చెయ్యడం కోసమే పవన్ పని చేస్తున్నాడు.
లోకేశ్ పాదయాత్రపై టీడీపీ నేతలు కీలక సమావేశం
రైతులకు మీటర్లు బిగించాలని ఎవరైనా చూస్తే మీటర్లను పగలగొట్టాలని సూచించారు. ప్రతి సంవత్సరం రైతులకు రూ.20 వేలు పంట సాయం చేస్తామని చెప్పారు.
తల్లి భువనేశ్వరితో కలిసి లోకేశ్ పాదయాత్ర
తారకరత్న మరణించడంతో ప్రస్తుతానికి నారా లోకేష్ యువగళం పాదయాత్రకి బ్రేక్ ఇచ్చారు. తారకరత్నకి నివాళులు అర్పించేందుకు లోకేష్ రేపు ఉదయం హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. ప్రస్తుతం..............
ఏపీలో మద్య పాన నిషేధం జరిగిందా అని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. శాంతిపురంలోని వివిధ వర్గాలకు చెందిన మహిళలతో ఆయన సమావేశం అయ్యారు.
టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఒక్కసారిగా అభిమానులు, నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో కుప్పం నుంచి చేపట్టిన ప్రతిష్టాత్మక పా�