ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో ఒకటైన తాజ్ మహల్ తాజాగా వివాదంలో చిక్కుకుంది. శ్రీ కృష్ణుడి విగ్రహం కలిగి ఉన్నాడన్న కారణంగా ఒక పర్యాటకుడిని అనుమతించలేదు. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అఖిల్ భారత్ హిందూ మహాసభ మధురలోని షహీ ఈద్గాలో జలాభిషేకం నిర్వహిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా కృష్ణుని విగ్రహ ప్రతిష్టాపన కూడా చేయాలని నిర్ణయించింది. 1992లో బాబ్రీ మసీదు ధ్వంసం..
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. శ్రీకృష్ణుడి విగ్రహానికి చేయి విరిగిపోవడంతో, దానికి కట్టు కట్టాలంటూ ఆలయ పూజారి ఆ విగ్రహాన్ని ఆసుపత్రికి తీసుకురావడం అందరినీ