Lottery tickets issue in vizianagaram

    Lottery tickets issue in vizianagaram: విజయనగరం జిల్లాలో ‘లక్కీ లాటరీ టికెట్ల’ వివాదం

    October 7, 2022 / 11:53 AM IST

    విజయనగరం జిల్లాలో రవాణా శాఖలో లక్కీ లాటరీ టికెట్ల వివాదం రాజుకుంది. పైడితల్లి అమ్మవారి పండగ, విజయనగర ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ చిహ్నంతో ముద్రించిన లాటరీ టిక్కెట్లు కలకలం రేపాయి. ఒక్కో టికెట్ ధర రూ.100 అని, మొత్తం మూడు బహుమతులు ఉంటాయని అధికార�

10TV Telugu News