Home » Macherla MLA
వంద రోజుల్లో మంచి పాలన అందిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సమస్యలను పట్టించుకోని చంద్రబాబును ప్రజలు ఛీకొడుతున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రేపు కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లొద్దని కోర్టు ఆదేశించింది.
మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పోలింగ్ రోజు ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన పిన్నెల్లి..