Home » Machilipatnam Port
నేడు మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన
బందరు పోర్టు నిర్మాణ పనుల ప్రారంభానికి గతంలో ఇద్దరు సీఎంలు శంకుస్థాపన చేసినప్పటికీ.. ఆ పనులు ముందుకు సాగలేదు. తాజాగా సీఎం జగన్ పోర్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు.
AP Cabinet green signal for Bandar port construction work : బందరు పోర్టు నిర్మాణ పనులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైట్స్ సంస్థ తయారు చేసిన డి.పి.ఆర్.కి ఆమోద ముద్ర వేసింది. 2020, నవంబర్ 05వ తేదీ గురువారం ఉదయం సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర�
రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న పోర్టులు, కొత్త పోర్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సీఎం జగన్ సమీక్షించారు. 2019, డిసెంబర్ 18వ తేదీ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. దుగ్గజరాజపట్నం, రామాయప�