Home » Madanapally Government Hospital
చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విషాదం చోటు చేసుకుంది. కరోనా బారిన పడిన ఓ వృద్ధుడు కట్టుకున్న భార్య ఒడిలోనే కన్నుమూశాడు.