Madeira island

    ఘోర రోడ్డు ప్రమాదం: 29మంది మృతి

    April 18, 2019 / 01:26 AM IST

    పోర్చుగల్ ఐస్ ల్యాండ్ లోని మడైరాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5గంటల 30నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అ ప్రమాదంలో 29మంది చనిపోగా.. మరో 28మందికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో జర్మనీ దేశానికి చెంద

10TV Telugu News