Home » MadhuKhan
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాల్సిందిగా నామాకు నోటీసులు పంపింది. బ్యాంకు రుణాలను అక్రమంగా మళ్లించారనే కేసులో నామాకు ఈడీ సమన్లు పంపింది.