Home » madhya pradesh cm
కాంగ్రెస్ పార్టీకి డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే హెచ్చరికలు చేసింది. మా అనుమతి లేకుండా మా బ్రాండ్ను ఎలా వినియోగిస్తారంటూ ప్రశ్నించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు ఆగిఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మందికి గాయాలయ్యాయి. అమిత్ షా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని వస్తుంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు లేదని, తెలంగాణతో రాష్ట్రంతో పోలుస్తారా ? ఎందులో పోలుస్తారు ? ఏ రంగంలో మీ రాష్ట్రం అభివృద్ధి సాధించింది...
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవులు, వాటి పేడ, మూత్రంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయవచ్చని వెల్లడించారు.
మధ్యప్రదేశ్ బావిలో పడిన బాలుడిని రక్షించేందుకు వెళ్లి 30 మంది బావిలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బావిలోంచి 11 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ గురించి ప్రచారం చేయడానికి తానే స్వయంగా వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు అరుదైన గౌరవం ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు అర్హత గల మహిళలను సెక్యూరిటీగా నియమించింది. సీఎం ప్రయాణించే కారు డ్రైవర్ కూడా మహిళే కావడం విశేషం. సీఎంకు రక్షణగా ఉన్న