-
Home » Madhya Pradesh road accident
Madhya Pradesh road accident
Madhya Pradesh Road Accident: అమిత్ షా సభ నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
February 25, 2023 / 07:40 AM IST
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు ఆగిఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మందికి గాయాలయ్యాయి. అమిత్ షా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని వస్తుంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
MP Road Accident..PM Modi : మధ్యప్రదేశ్ రోడ్డుప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు పరిహారం ప్రకటన
November 4, 2022 / 11:38 AM IST
మధ్యప్రదేశ్ రోడ్డుప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి రూ.50,000 ఆర్థిక సహాయంగా ప్రకటించారు.